tag:blogger.com,1999:blog-7999171217349377367.post2505226690962871522..comments2023-04-26T18:33:26.640+05:30Comments on సవ్వడి..: మా మావయ్య ముఖ్యమంత్రి..సవ్వడిhttp://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7999171217349377367.post-4792296240582504372009-12-28T14:10:36.065+05:302009-12-28T14:10:36.065+05:30మాది భద్రాచలం. నేనూ ప్రత్యేక భద్రాచలం అడగొచ్చా. వ...మాది భద్రాచలం. నేనూ ప్రత్యేక భద్రాచలం అడగొచ్చా. వీజీ గా ముఖ్య మంత్రి అవ్వొచ్చు... హి హి హి...శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-7999171217349377367.post-63669453105107624842009-12-27T23:00:02.665+05:302009-12-27T23:00:02.665+05:30ఇది నిజంగానే లోకల్ ఎడిషన్లో వచ్చింది .కాని వీరివెన...ఇది నిజంగానే లోకల్ ఎడిషన్లో వచ్చింది .కాని వీరివెనుక పెద్ద నాయకులెవరూ లేరనుకుంటా బహుశా ! అందుకే ఎవరూ పట్టించుకోలేదు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7999171217349377367.post-37217492497884869442009-12-27T11:33:31.754+05:302009-12-27T11:33:31.754+05:30శరత్ గారు ధన్యవాదాలు.
nrahamthulla గారు మీకు చాలా...శరత్ గారు ధన్యవాదాలు.<br /><br />nrahamthulla గారు మీకు చాలా విషయాలు తెలుసు. యానాం గురించి నాకు ఇంతవరకూ తెలీదు. మన రాజకీయ నయకులు ఇటువంటి విషయాలు ఎందుకు పట్టించుకోరో నాకు అర్థం కాదు. వీళ్లని ఏం చేసినా తప్పు లేదులెండి.<br /><br />సంతోష్ గారు అన్నీ తెచ్చేసుకుందామంటారా.. సరే మీ ఇష్టం.<br /><br />పరిమళ గారు మీరు చెప్పిన విషయం నాకు తెలీదు. అసలు ఏం జరగబోతుందో...సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-7999171217349377367.post-35267638239787492072009-12-22T17:57:24.349+05:302009-12-22T17:57:24.349+05:30మీరు చదివారో లేదో ఈ న్యూస్ ....తెలంగాణా ..ఆంధ్రా త...మీరు చదివారో లేదో ఈ న్యూస్ ....తెలంగాణా ..ఆంధ్రా తేడాలేకుండా ..ఆదివాసీలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలంట ! మరి వీరిమాటేవిటి?శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలట! వీల్లేదని 38 లక్షల మంది మనోభావాల్ని అర్ధం చేసుకోకుండా తోసిపుచ్చుతారా ?వారికి జరిగిన అన్యాయానికి వారూ ఓ మూడువేలమందైనా ఆత్మాహుతికి సిద్ధపడి పోరాటం చేస్తే .......పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7999171217349377367.post-20325886055323286232009-12-20T23:45:17.402+05:302009-12-20T23:45:17.402+05:30naaku
greater pathapatnam kavaloch..
jai pathapat...naaku <br />greater pathapatnam kavaloch..<br />jai pathapatnam<br />jai palasa<br />jai srikakulam<br />jai telangaanaసంతోష్ https://www.blogger.com/profile/12810679212698253432noreply@blogger.comtag:blogger.com,1999:blog-7999171217349377367.post-829805419730135722009-12-20T22:44:25.968+05:302009-12-20T22:44:25.968+05:30రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోం...రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-7999171217349377367.post-85855963127371434102009-12-20T13:29:29.216+05:302009-12-20T13:29:29.216+05:30జై పలాస!జై పలాస!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com